ఇకపై ఆ ఏడు కొండల వెంకన్న దర్శనం సామాన్య ప్రజలకి మరింత చేరువ కానుంది. టీటీడీ దర్శన టికెట్లను తపాల ఆఫీసుల్లో అమ్మనుంది. రెండు తెలుగు
రాష్ట్రాల్లో 97 పోస్ట్ఫాసుల్లో ఇ-దర్శనం టిక్కెట్లు విక్రయిస్తున్నట్లు
టిటిడి ఇవో సాంబశివరావు తెలిపారు.
రోజుకు 5 వేల టిక్కెట్ల చొప్పున విక్రయిస్తారని సోమవారం ఆయన విలేకరులకు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఇవి అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు.
రోజుకు 5 వేల టిక్కెట్ల చొప్పున విక్రయిస్తారని సోమవారం ఆయన విలేకరులకు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఇవి అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు.
No comments:
Post a Comment